సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్జీకే’ తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 31వ తేదీన అభిమానుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ – ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ .. సాయి పల్లవి హీరోయిన్లిగా కనిపించనున్నారు.ఇక ఈ సినిమా ఈ రెండు భాషల్లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
previous article
అఖిల్ నాలుగో సినిమా పై భారీ ఆశలు…
next article
వైకాపా కార్యకర్తలు చంద్రబాబు నివాసంపై..
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment