గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కోలీవుడ్ యాంగ్ హీరో ధనుశ్ ‘ఎన్నై నోకి పాయుమ్ తూటా’ అనే సినిమా అభిమానుల ముందుకు వస్తుంది.. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు దర్శకుడు. ఈ నెల 29వ తేదీన తమిళనాట ఈ సినిమాను విడుదల చేయనున్నారు.ఇటీవల ధనుశ్ చేసిన ‘అసురన్’ రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఆ సినిమా ప్రభావం సహజంగానే తదుపరి సినిమాపై ఉంటుంది. అందువలన గౌతమ్ మీనన్ ‘ఎన్నై నోకి పాయుమ్ తూటా’ సినిమాను రంగంలోకి దింపుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలో. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.
previous article
తిరుపతి పరిసరాల్లో ‘శ్రీకారం’
next article
కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నాని…
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment