యాంగ్ హీరో మన చరణ్. ప్రస్తుతం రాజమోళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమాను తెరకేక్కిన్చానున్నాడు. చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తాజాగా అభిమానుల ముందుకు వస్తుంది. చరణ్ ను కలిసి వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పాడట. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని చరణ్ చెప్పినట్టుగా టాలీవుడ్ టాక్. తన తాజా చిత్రమైన ‘మహర్షి’ మే 9వ తేదీన విడుదలైన తరువాత, చరణ్ ప్రాజెక్టుపై కూర్చోవాలని వంశీ పైడిపల్లి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
previous article
సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు..?
next article
అందరిని ఆకట్టుకుంటున్న మహేష్ బాబు న్యూ మూవీ సాంగ్..?
Related Posts
- /No Comment
విజయవాడలోని పూజారిఫై మహిళలు దాడి..
- /No Comment