ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం “చిత్రలహరి”. ఈ సినిమా ప్రోత్సాహకరమైన సమీక్షలతో విజయవంతంగా నడుస్తుంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అధికారిక ట్విట్టర్ హ్యాండిట్లో, మిథ్రీ మూవీ మేకర్స్ వార్తలను వెల్లడించారు.
https://twitter.com/MythriOfficial/status/1118384310845935617