సినీనటుడు అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య సమంత కలిసి నటించి సినిమా మజిలీ ఈ సినిమా హిట్ అయిందన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక విల్లు ఈరోజు హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న పోలింగ్ కేంద్రంలో వీరిద్దరూ కలిసి ఓటు వేశారు. వెంటనే భద్రతా సిబ్బందితో కలిసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు ఈ జంట.
previous article
సాయి ధరమ్ తేజ్ తమ్ముడి సరసన మేఘా ఆకాశ్…?.
next article
రష్మిక కు ప్రేమ లేఖ….?